Home » Farrukhabad Poll Station
ఒకే వ్యక్తి ఎనిమిది ఓట్లు వేసిన ఘటన అనంతరం ఓటర్ల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను కఠినంగా అనుసరించాలని యూపీలో ఎన్నికలు జరగాల్సిఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.