FASTTRACK COURT

    CM Jagan Reaction : రమ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షపై సీఎం జగన్ ఏమన్నారంటే..

    April 29, 2022 / 06:44 PM IST

    గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది.(CM Jagan Reaction)

    బ్రేకింగ్ : సమత అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష

    January 30, 2020 / 08:29 AM IST

    కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జి... దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.

    ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై స్పందించిన కేసీఆర్

    December 1, 2019 / 01:10 PM IST

    హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్‌ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన ద�

10TV Telugu News