Home » FATALITY RATE
ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్ల�
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు విఫలమైనట్టు కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ అజయ్ భల్లా రెండు పేజీల లెటర్ లో తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన�
3.3శాతంతో ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అతితక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దక్షిణ కొరియా దేశాలతో పోల్చితే మనదేశంలో కూడా మరణాల శాతం తక్కువగా ఉందని అధికారులు