FATALITY RATE

    ప్రపంచంలోనే తక్కువ : భారత్ లో లక్ష జనాభాకి 0.3 కరోనా మరణాలు

    May 26, 2020 / 01:03 PM IST

    ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్ల�

    మమత సర్కార్ కు కేంద్రం మెమో…బెంగాల్ లోనే అత్యధిక కరోనా మరణాల రేటు

    May 6, 2020 / 03:32 PM IST

    వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు విఫలమైనట్టు కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ అజయ్ భల్లా రెండు పేజీల లెటర్ లో తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన�

    చైనా,దక్షిణకొరియా కన్నా భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువ

    May 3, 2020 / 12:13 PM IST

    3.3శాతంతో ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అతితక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దక్షిణ కొరియా దేశాలతో పోల్చితే మనదేశంలో కూడా మరణాల శాతం తక్కువగా ఉందని అధికారులు

10TV Telugu News