Home » Father kills Son
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�
దుబాయ్ నుంచి వారం క్రితమే వచ్చిన కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలంలో జరిగింది. కొడుకు దుబాయ్ నుంచి పంపించిన డబ్బు గురించి తండ్రిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డాడు.
కన్న ప్రేమను మర్చిపోయి... ఆవేశంతో కొడుకునే చంపేశాడో కసాయి తండ్రి. బైక్ కీ అడిగితే ఇవ్వలేదని మరో కొడుకుతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొడుకు చేయి నరికేశాడు. రక్తస్రావంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.