Home » father
ఎక్కడో ఒక చోట తాకుతూ…అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. చేష్టలు మరింత అధికమయ్యాయి. చివరకు లైంగికంగా వేధించిన తండ్రిని హతమార్చారు కుమార్తెలు. తల్లి లేని లోటు..కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ విధంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయారు. ఆత్�
పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడ
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక వేల సంఖ్యలో జనం రోడ్డున పడగా.. వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్
రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా లాభం లేకపోయింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా కన్నతండ్రిని నడి బజారులో వదిలేశారు కొడుకులు. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోహెడ ఎస్ఐ స్పందించారు. తండ్రిని నడి వీధిలో వదిలే�
ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�
విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. బుచ్చ�
సుషాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక యాక్టర్ రియా చక్రవర్తి ఉందంటూ ఆరోపిస్తూ పాట్నాలో ఫైల్ అయి ఉన్న కేసును ముంబై ట్రాన్సఫర్ చేయాలని కోరుతోంది రియా. ఇప్పటికే ముంబై పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆమెతో పాటు మరికొందరి స్టేట�
ఖరగ్పూర్లోని నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) జులై 22న మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా.. సహజ మరణం గుండెపోటుగా భావించారు. జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఖఃంలో మునిగిఉన్నారు. ఆ సమయంల
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ �
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�