Home » father
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలుసా ? తెలియదు. తక్కువ వయస్సున్న వారిని పెళ్లాడుతారు. ఇతర దేశాలకు చెందిన వారిని వివాహమాడుతారు. కానీ…ఓ వ్యక్తి తన తల్లినే పెళ్లి చేసేసుకున్నాడు. గిదేం…పని రా బాబు..అనుకుంటున్నారా.. అతనికి జన్మనిచ్చిన తల్లి కాదు..పె�
పెళ్లి అయిన 32ఏళ్ల మహిళ.. తన 18ఏళ్ల కుర్ర బాయ్ ఫ్రెండ్ను మోసం చేసింది. అతడి కారణంగానే తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా తప్పుగా చెప్పింది. అతన్ని నమ్మించేందుకు ఈబే నుంచి నకిలీ బేబీ స్కాన్ ఫొటోలను 100వేల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఆ ఫొటోలను చూపించి తన బ�
కడప జిల్లాలో ఓ యువతి ప్రేమ పెళ్లి ఆమె తండ్రి ప్రాణాలు తీసింది. ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన హేమలత అనే యువతి గత నెల 25న కులాంతర వివాహం చేసుకుంది. ఇందుకు హేమలత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. తండ్రి ప్రభాకర్ నుంచి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏకాంబరకుప్పంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అటు కరోనాతో పోరాడుతూ స్విమ్స్ కోవిడ్ ఆస
తమిళనాడులో తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్ షాపు యజమానులైన పి.జయరాజ్ (59), కుమారుడు బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన దేశ
కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం
సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే
కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ర
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �