Home » favour
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అ�
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)జరిగిన బలపరీక్షలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించారు. ఈ సారి మహా సింహాసం శివసైనికుడిదే అన్న మాటను వివిధ నాటకీయ పరిణామాల అనంతరం శివసేన ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఇవాళ(నవంబర్-30,2019)అసెంబ్లీలో జరిగిన విశ్వా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన భావనలు తీస