Home » FCI
రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో...
తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో..
తెలంగాణలో బియ్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. తెలంగాణలో గడిచిన ఐదారేళ్లుగా.. బియ్యం కొనుగోళ్లపై కేంద్రం గణాంకాలు వెల్లడించింది.
అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు..బీజెపి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి.
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు �
విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రాజకీయ నేత నిరుద్యోగులకు టోకరా వేశాడు. కోట్ల రూపాయలు వసూలు చేశాడు.
Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �