Home » FCI vs Telangana
రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో తాము చర్చించాల్సి ఉందనీ, వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామనే విషయాన్ని వెల్లడించింది.