cm kcr writes letters : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయాన్న ఆయన ప్రస్తావించారు. ప్రాంతీయ భాషల్లోనే ని
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో రానుండడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి. చెన్నైలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కలిసిన మరుసటి రోజే… డీఎంకే దూతగా
దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్తో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ వరుసగా దక్షిణాది నేతలను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటి అయిన కేసిఆర్.. దక్షిణాదిలోని ముఖ్యమైన నాయకులతో వరుసగా భేటి అవ్వాలని భావిస్తున
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్. త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్
సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్పై దృష్టి సారించారు. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రయాణం ఖరారు కానుంది. అసెంబ్లీ
దేశ ఆర్థిక విధానం సరిగ్గా లేదు..వ్యవసాయ విధానం సరిగ్గా లేదు.. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది.. భారతదేశంలో భూమి, నీరు, కరెంటు ఉన్నా వాడడం లేదు..ఎందుకీ ఖర్మ..కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి చెందలేదు..దేశంలో మార్పు రావాలంటే ఫె
నిజామాబాద్ : 2019 తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రోజురోజుకి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, భవిష్యత్తులో దేశ
హైదరాబాద్ : మీరు తెలంగాణకు వస్తే.. మేం ఆంధ్రాకు వస్తాం. మీరు గిప్ట్ ఇస్తే.. మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తం. ఛలో.. చూసుకుందాం. రాజకీయంగానే తేల్చుకుందాం. ఇప్పుడు ఈ మాటలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ
పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట
ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్