Home » festisides
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి.
2 నుండి 3 నెలల వయసున్న సూది పిలకలను. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 4 వరుసల్లో అరటీతోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి.
జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి.
పసుపు పంటను ఎత్తు మడుల పద్ధతి, బోదెల పద్ధతిలో సాగు చేస్తారు.బోదెల పద్ధతిలో 45 నుడి 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా తయారుచేసుకోవాలి. బోదెల మీద 25 సెంటీమీటర్ల దూరంలో దుంపలు నాటుకోవాలి. ఎత
పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు.
కాండం తొలిచే పురుగు జామతోటలకు నష్టాన్ని కలుగజేస్తుంది. చెట్ల మొదళ్ళ నుండి కాండంలోనికి తొలుచుకొని పోయి నష్టం కలిగిస్తుంది. కాండం లోపల ఉండే కణజాలాన్ని తినేస్తాయి. దీనికారణంగా చెట్టు