Home » Fifty
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్
భారత జట్టు మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. అరుదైన రికార్డును నమోదు చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అర్థశతకంతో విజయం దక్కేలా చేసిన ధోనీ.. లిస్ట్-ఏ మ్యాచుల్లో 13వేల పరుగులు చేసిన భారత జట్టు ఆటగాళ