Fifty rupees

    యాభై రూపాయల గొడవ.. వ్యక్తి మృతి

    January 21, 2021 / 09:13 AM IST

    Man killed in Guntur District Clash for Fifty rupees:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా.. స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గుమస్తా బాజి అనే

10TV Telugu News