Home » Filmmakers
మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ�
అమలాపాల్ మరోసారి బోల్డ్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించనుంది. సినిమాలో కాదు..వెబ్ సిరీస్ కు కోసం అమలాపాల్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇటీవలే వచ్చిన ‘ఆమె సినిమాలో ఈమె బోల్డ్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నటించబోతోంది. 1970 నాటి కథతో రూప�
ఇండియన్ లీడింగ్ ఫిల్మ్ మేకర్స్ ఐదుగురు కలిసి కరోనావైరస్ మహమ్మారిపై ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఫిల్మ్ మేకర్ అనుభవ్ సిన్హా బెనారస్ మీడియా వర్క్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. కేటాన్ మెహతా, సుధీర్ మిశ్రా, హన్సాల్ మెహతా, సుభాశ్ కపూర్ లు కూ