final semister

    కర్ణాటక కీలక నిర్ణయం…డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు

    July 10, 2020 / 07:59 PM IST

    క‌రోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో నిర్వ‌హించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ ప‌రీక్ష‌ల‌ను యడియూరప్ప సర్కార్ ర‌ద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని

10TV Telugu News