తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
ఏపీ బడ్జెట్ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.