Home » Finance Minister Harish Rao
గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీ�
బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంబించారని.. అవి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి ఆదివారం (ఫిబ్రవరి12, 2023) ముగియనున్నాయి. చివరి రోజైన నేడు (ఆదివారం) ద్రవ్యి వినిమయ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ శాసన సభలో తెలంగాణ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... దేవుడి పట్ల తమకు ఎంతగా భక్తి, నమ్మకం ఉన్నప్పటికీ త�
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.
బీజేపీలో విషం తప్ప విషయం లేదని తేలిపోయిందని, ఒక్క విషయంపై కూడా బీజేపీ స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గత రెండురోజుల బీజేపీ కార్యవర్గం దేశానికి దిశ, నిర్దేశం చేస్తారని �
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుల�
పని లేక ఢిల్లీ వచ్చారని వ్యాఖ్యానించి...తెలంగాణ రైతాంగాన్ని కేంద్రమంత్రి అవమానించారని తెలిపారు. మంత్రుల బృందాన్ని అవమాన పరిచారు..అవహేళన చేశారని తెలిపారు.