Home » financial assitance
జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో ఫిబ్రవరి 8న రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం(జూన్ 29,2020) సీఎం జగన్ ఎంఎస్ఎంఈల ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేశారు. మొత్తం 97వేల 428 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చారు. మొదటి వ�