-
Home » fine of Rs 500
fine of Rs 500
Thane Municipal Corporation: పావురాలకు ఆహారం అందిస్తే రూ. 500 జరిమానా.. ప్రజలు వాటికి దగ్గరగా వెళ్లొద్దని హెచ్చరిక
March 6, 2023 / 10:52 AM IST
పావురాలకు ఆహారం అందిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని టీఎంసీ ముద్రించిన పోస్టర్లలో ప్రచురించింది. ముంబై, పూణెలలో పావురం సంబంధిత హైపర్సెన్సిటివ్ న్యూమోనియా పెరుగుతోందని, ఇప్పటికే ఊపిరితుత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకా
Delhi : మళ్లీ కరోనా ఆంక్షలు.. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్
April 22, 2022 / 07:01 PM IST
ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.