Home » Fine To BJP
అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.