Home » fintech
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.....
ఫిన్ టెక్ స్టార్టప్ భారత్ పే(BharatPe) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీలో చేరే ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్ లు ఇస్తామంది.