Home » firing
హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో
హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోనున్నారా. ఉగ్ర దాడులు జరిగే ఛాన్స్ ఉందా. ఎన్నికల్లో రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేశారా.. అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్నాగ్ జిల్లాలోని బాగేందర్ మొహల్లా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబి�
అదో హక్కుల పోరు. జల్, జమీన్, జంగిల్ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది. అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా అ�
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు
చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�
న్యూజిలాండ్ దేశంలోని ప్రముఖ నగరాల్లోని రెండు మసీదుల్లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.