Home » firing
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన �
PUBG GAME రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఆడుకుంటున్న యువకుల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. తుపాకులు ఎక్కు పెట్టారు. కాల్పులకు తెగబడ్డారు. అంతేగాదు..కర్రలతో కొట్టుకున�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్నోట్ జారీ చేశారు. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోమం�
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువు
జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో