Home » firing
ఆరోతరగతి బాలిక తోటివిద్యారులపై గన్ తో కాల్పులు జరిపి ముగ్గురిని గాయపరిచింది. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. తన స్కూల్ బ్యాగ్ లో గన్ తీసుకొని వచ్చిన బాలిక పాఠశాల హల్లో కాల్పులు జరిపింది.. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్�
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఐఎస్ఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ గఢ్ జిల్లాలో గేదె విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కాల్పులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తు ఒక బాలుడుకాల్పుల బారినుంచి తప్పించుకున్నాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో
West Bengal election: 2 on poll duty injured in firing : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయమే ప్రారంభమైన నేపథ్యంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ �
firing In USA : అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో అట్లాంటాలో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అట్లాంటాలోని రెండు స్పాల వద్ద, ఓ మసాజ్ సెంటర్ దగ్గర ఓ వ్యక్తి చోరీలకు పాల్పడడానికి యత్నించాడు. వ�
తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్తో బెదిరించిన ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో కాలాపత్తర్ చెందిన హబీబ్ హష్మీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపా�
police sub inspector :బీహార్లో ఇవాళ ఓ సబ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. అక్రమ మద్యం అమ్మకాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తున�
Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరు
BSF Soldier Killed In Action In Pakistani Firing Along LoC In J&K మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత
live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర�