firing

    భార్యని కాపురానికి పంపలేదని.. మామపై అల్లుడు కాల్పులు

    February 4, 2020 / 03:00 AM IST

    జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో

    4 రోజుల్లో 3వ సారి : జామియా వర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు

    February 3, 2020 / 02:21 AM IST

    ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు

    విద్యార్థులకు మేము పెన్నులు,కంప్యూటర్లు….బీజేపీ ద్వేషం,గన్

    January 31, 2020 / 01:04 PM IST

    ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము విద్యార్థులకు కంప్యూటర్లు,పెన్నులు ఇస్తుంటే బీజేపీ మాత్రం విద్యార్ధుల చేతికి గన్స్,ద్వేషం ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించా�

    ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా?: అమరావతి రైతన్నల ఆక్రోశం

    December 27, 2019 / 06:30 AM IST

    ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధా

    అమెరికాలో కాల్పుల కలకలం : 13 మందికి గాయాలు

    December 22, 2019 / 03:43 PM IST

    అమెరికాలోని చికాగోలో  డిసెంబర్ 22,ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒక విందు వేడుకలో భాగంగా కొందరు యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ….చికాగోలో కొందరు యువకులు

    “పౌర”ఆందోళనలు…యూపీలో ఏడుగురు మృతి

    December 20, 2019 / 02:34 PM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న�

    శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు..ముస్లిం ఓటర్లపై ఫైరింగ్

    November 16, 2019 / 04:06 AM IST

    శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు  ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�

    కీచకుడు : విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి కాల్పులు 

    October 26, 2019 / 10:01 AM IST

    విద్యా బుధ్ధులు నేర్పించి  ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి  బాలిక పాలిట యముడయ్యాడు. స్కూల్ నుంచి తిరిగి వెళుతున్న బాలికను తుపాకితో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు.   ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్  జిల్లాలోని ఓ ప్ర�

    యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

    October 10, 2019 / 10:01 AM IST

    జ‌ర్మ‌నీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పుల‌కు తెగబడ్డాడు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ

    మరోసారి ఉలిక్కిపడిన అమెరికా : భయాందోళనలో ప్రజలు

    August 25, 2019 / 02:27 AM IST

    అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక

10TV Telugu News