Home » First Dose
దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా రెండో డోస్ వేసినట్లు మొబైల్ కి సందేశం రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంది. వ్యాక్సినేషన్ కోసం డోసులు దొరకడం లేదని కొన్ని రాష్ట్రాలు మొత్తుకుంటుంటే.. మిగిలిన ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకునేవారే కరువయ్యారు. ఇక్కడే కాదు అమెరికాలోనూ అదే పరిస్థితట. బేసిక్ గ�
అదేంటో సినిమా వాళ్ళు ఏం చేసినా అది పెద్ద వార్తయిపోతుంటుంది. నిజంగా వార్త కావాలనే వీళ్ళు ఇలా చేస్తారో.. లేక ప్రేక్షకులే వీరు చేసే పనిని వార్త చేస్తారో కానీ..వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ పూజ హ
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్లను తీసుకున్నారు. ఏప్రిల్లో తన మొదటి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను తీసుకోగా.. సెకండ్ డోసును జూన్ 22వ తేదీన ఆమె మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నారు.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్క�
కరోనా కట్టడికోసం రష్యా అభివృద్ధి చేసిన "స్పుత్నిక్ వీ"వ్యాక్సిన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది.
తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.