Home » first Indian firm
Tata iphones Maker : కర్ణాటకలోని విస్ట్రోన్ ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లు (రూ. 4000 కోట్లకుపైగా) ఉంటుంది. లేటెస్ట్-జెన్ ఐఫోన్ 14ని అసెంబుల్ చేసే 10వేల మంది కార్మికులు ఉన్నారు.
ఓ కంపెనీ వేల్యూ ఎంత ఉంటుంది..పది వేల కోట్లు.. లక్ష కోట్లు..కానీ అదే కంపెనీ ఏకంగా 15 లక్షలకోట్ల మార్కెట్ వేల్యూ దాటిపోతే..అది కచ్చితంగా ముకేశ్ అంబానీదే అయి ఉంటుంది..అతిశయోక్తిగా ఉన్నా..స్టాక్మార్కెట్లో ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు చ�
స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు కూడా అమాంతం పైకి ఎగసాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్ల మార్క్ ను చేరింద�