Home » First Rapid Rail
ఢిల్లీ-మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం అక్టోబర్ 20వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. 17 కిలోమీటర్ల మేర సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది....
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు...
భారతీయ రైల్వే వ్యవస్థలో మరో హైస్పీడ్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. RAPIDX పేరుతో అందుబాటులోకి వచ్చే త్వరలోనే సేవలు అందించనుంది.