-
Home » first venue for e-vote
first venue for e-vote
Khammam : ఇంటి నుంచే ఓటు వేయొచ్చు..ఈ-ఓట్ కు తొలి వేదిక ఖమ్మం
October 7, 2021 / 07:45 AM IST
సాధారణంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఈ-ఓట్ విధానం అమలులోకి రానుంది. ఈ-ఓట్ విధానానికి ఖమ్మం జిల్లా వేదిక కానుంది.