Home » Fish and Prawn Mixed
4 ఎకరాల్లో, 6 ఎళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేస్తున్నారు రైతు నరసింహ స్వామి. ఎకరాకు 50 వేల నుండి 1 లక్ష వరకు రొయ్యపిల్లలు వేస్తున్నారు. పలు రకాల తెల్ల చేపలు 1500 వేస్తున్నారు. అయితే 50 కౌంట్ రొయ్య దిగుబడి 5 క్వింటాలు వస్తుంది.