Home » Five civilians kill
మణిపూర్ లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.