-
Home » five death
five death
Accident In Kashmir : లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి
July 3, 2021 / 10:56 AM IST
జమ్మూకశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్ వద్ద వాహనం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.