five death

    Accident In Kashmir : లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

    July 3, 2021 / 10:56 AM IST

    జమ్మూకశ్మీర్‌లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్‌ వద్ద వాహనం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

10TV Telugu News