Home » Five hours
ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దైవంగా ప్రసిద్దిచెందిన అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభస్వామి వ్యాహ్యాళికి బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాలు ఐదు గంటలపాటు ఎగరడం మానేసి నేలపైనే ఉండిపోతాయి.
మహిళలకే ప్రవేశం లేని అమ్మవారి గుడి అది. కొండపై పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఆ అమ్మను దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఐదు రోజులే అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు భక్తులు అమ్మవారి�