-
Home » Five jawans killed
Five jawans killed
Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి
May 6, 2023 / 07:16 AM IST
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.