Home » Five people burnt alive
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంకరాపురంలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి.