Home » five Skeletons
‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది.తమిళనాడులోని ఓ గ్రామంలో సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిని మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.