Home » Five State Elections
మన దేశంలో ఒక వైపు ఎండలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకదానితో ఒకటి పోటీపడి పెరుగుతున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి భాద్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
బీజేపీపై యూపీలో వ్యతిరేకత పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను సైతం తిప్పికొడుతూ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది
ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...
ఈ ఓటమిపై విశ్లేషించుకుంటే..పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొకోవాలి.
Petrol Prices Hike : మళ్లీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయట.. త్వరలో పెట్రల్ ధరలను పెంచే అవకాశాలు భారీగా ఉన్నాయట. అదేగానీ పెంచితే.. లీటర్కు రూ. 10పైనే పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.