Home » Five state officials
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల జలవనరుల శాఖ కారదర్శులతో కీలక సమావేశం జరుగనుంది.