Home » Five States Election News
ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ అయ్యాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.
తమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..