Home » five states elections
తెలంగాణలో పాటు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో తమదే విజయం అని కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తోంది. టీ కాంగ్రెస్ నేతలే కాకుండా అధిష్టానం కూడా ఇదే నమ్మకంతో ఉంది.
Prashant Kishor : కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మణిపూర్లో ఏం జరగబోతోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?... హస్తం హవా చూపిస్తుందా?. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితి కమలం వర్సెస్..
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు.
గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధానంగా 13 పాయింట్లతో..
బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
దేశంలో నిత్యవసరాల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాలంటే మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు కాంగ్రెస్ నేతలు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ మహిళలకు వరాల జల్లు కురిపించారు. మహిళల ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమచేశారు.