Home » five states polling
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని భీమ్ ఆర్మీ యోచిస్తోందని తెలుస్తోంది...
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతగా పశ్చిమ బెంగాల్ లో 31, అసోంలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.