Home » flagged off
నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు.
ఈ బస్సులు పునరుత్పత్తి బ్రేకింగ్, ఉష్ణోగ్రత సెన్సార్లు, CCTV నిఘా, మెడికల్ కిట్లు, అగ్నిమాపక యంత్రాలు, మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన పింక్ సీట్ ఫీచర్ వంటి అధునాతన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి
wearing masks : మాస్క్ ధరించకుండా బయటకు వచ్చినందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి జరిమాన విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కంపల్సరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైక్లింగ్ ఈవ