Flattens

    ఇండోనేషియాలో భూకంపం : 26 సార్లు భూ ప్రకంపణలు, 45 మంది మృతి

    January 16, 2021 / 07:49 AM IST

    Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. సులవేసి దీ�

10TV Telugu News