Home » flight wings
గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్ వెల్లడించింది.