follow

    కరోనా నిబంధనలు పాటిస్తారా ? లాక్ డౌన్ ను ఎదుర్కొంటారా సీఎం వార్నింగ్

    February 17, 2021 / 10:21 AM IST

    Follow Covid Norms : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్‌డౌన్‌ను ఎదుర్కొంటారా..? అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణ�

    పోలీసులకు దొరక్కుండా పేడలో దాక్కున్న దొంగ : ప్లీజ్ స్నానం చేశాక అరెస్ట్ చేయండీ..

    December 4, 2020 / 12:20 PM IST

    England theif : అతనో దొంగ..పట్టుకోవటానికి పోలీసులు తరుముకొస్తున్నారు. ఎక్కడన్నా దాక్కోవాలనుకున్నాడు. ఎక్కడా దాక్కోవాలా? అని చుట్టుపక్కల చూస్తున్నాడు. అలా అతనికి ఓ చోట గోతిలో ఉన్న పెద్ద పేడ గుట్ట కనిపించింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ పేడ గుట్టగొయ్�

    లాక్ డౌన్ వద్దని అనుకుంటే..నిబంధనలు పాటించాలి – ఉద్దవ్ ఠాక్రే

    November 23, 2020 / 08:49 AM IST

    Follow Covid-19 norms – Maharashtra CM : మరోసారి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు సూచించారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని సలహాలు వచ్చినా..అలాంటి ఆంక్షల ద్వారా ఏదైనా సాధించవచ్చని తాను అనుకోవడం లేద

    నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు…కరోనా నెగిటివ్‌ వస్తేనే అనుమతి..నదీ స్నానాలకు బ్రేక్

    November 20, 2020 / 07:32 AM IST

    Tungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్‌ పడింది. పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలకే ప్రభుత్వం అనుమతిచ్�

    National Education Policy 2020 : త్రిభాషా ఫార్ములా అమలు చేయం…తమిళనాడు సీఎం

    August 3, 2020 / 03:22 PM IST

    నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించ�

    చైనాకు క్లారిటీగా,క్లియర్ గా తేల్చి చెప్పిన భారత్

    July 15, 2020 / 09:41 PM IST

    తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌న�

    బుడ్డొడి మాటలు వినండి..పాటించండి – సెహ్వాగ్ 

    April 6, 2020 / 12:25 PM IST

    కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండండి..ఆరోగ్యాన్ని కాపాడుకొండి..అంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు సలహాలు, సూచనలిస్తున్నారు. ఇందులో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. వారి వారి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందులో టీమిండ

    లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన పలమనేరు ఎమ్మెల్యే

    April 3, 2020 / 10:33 AM IST

    ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. దేశ మంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇళ్లలోనే ఉండాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కానీ ఈ నిబంధనలు తనకు పట్టవ్..అని అనుకున్నారో ఏమోగాని ..ఓ ప్రజాప్రతినిధి చేసిన న

    నిజాముద్దీన్ ఘటన : మతపెద్దలను ముందే హెచ్చరించిన ఢిల్లీ పోలీసుల వీడియో వెలుగులోకి

    April 1, 2020 / 08:21 AM IST

    ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్�

    లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ 

    March 29, 2020 / 02:22 AM IST

    లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒ�

10TV Telugu News