Home » Food
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థ�
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా
లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అ
అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. భారతదేశంలోక�
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట�
భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల�