For the people

    అమరావతి టూర్ : పోరాటం నా కోసం కాదు..ప్రజల కోసం – బాబు

    November 28, 2019 / 11:04 AM IST

    పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో తాను చేసి

10TV Telugu News