formally

    సెప్టెంబర్​ 10న అధికారికంగా వాయుసేనలోకి “రఫేల్”

    August 28, 2020 / 06:16 PM IST

    గత నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హరియాణాలోని అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్

10TV Telugu News