former army officers

    నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్

    April 12, 2019 / 11:53 AM IST

    మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల పేర్లతో నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నకిలీ లేఖలలో మాజీ సైనిక అధికారుల పేర్లన�

10TV Telugu News