Home » Former CJ Justice Rituraj Awasthi
కేంద్రం ప్రభుత్వం లా కమిషన్ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్గా నియమించింది.